38.2 C
Hyderabad
April 29, 2024 19: 02 PM
Slider మెదక్

ఏడుపాయల ఆలయ ఈవోకు కరోనా పాజిటీవ్

#EdupayalaTemple

మెదక్ జిల్లాలో పవిత్ర పుణ్య క్షేత్రం అయిన ఏడుపాయల ఆలయ ఈవో కు  కరోనా పాజిటివ్ వచ్చింది.

మహా శివరాత్రి సందర్భంగా అత్యంత వైభవంగా ఏడుపాయల జాతర జరిగిన విషయం తెలిసిందే.  గత వారం జరిగిన జాతరలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. 

ఆలయ ఈవోకు కరోనా సోకడంతో అక్కడి సిబ్బందికి కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కరోనా పరీక్షలు చేస్తున్నారు.

అదే విధంగా వారం రోజుల పాటు ఆలయం మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

Related posts

గెలిచిన వారి కన్నా.. ఓడిన వారే హైవే వంతెనపై పట్టు వదలలేదు..

Satyam NEWS

మౌలిక సదుపాయాల అభివృద్ధికి అండగా ఉంటాం

Bhavani

ఆదర్శప్రాయుడు సేవాలాల్ మహరాజ్: ఏవైఎస్

Satyam NEWS

Leave a Comment