33.7 C
Hyderabad
April 28, 2024 23: 49 PM
Slider నిజామాబాద్

బిచ్కుందలో కొనసాగుతున్న కరోనా పరీక్షలు

#BichkundaCoronaTests

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని పదిహేనవ వార్డులో కరోనా రాపిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం 110 మందికి  నిర్వహించగా 108 నెగెటివ్ 2 ఇద్దరికీ పాజిటివ్ వచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

ఈ పరీక్షా శిబిరంలో వైద్యురాలు డాక్టర్ మమత, ఆరోగ్య సహాయకుడు దస్తిరా౦, దుర్గామణి, జయ శ్రీ, బాలాబాయి, ఫ్లారెన్స్ మానేవ, కృష్ణ వేణి, సుజాత, పండరి, రాజన్నా అశ కార్యకర్తలు పద్మ సవిత, సున్నిత సుమల చంద్రకళ విజయలక్ష్మి,పి లక్ష్మి,, కె.లక్ష్మి నాగమణి పాల్గొన్నారు.

Related posts

మిస్ అయిన యువతి నేడు శవమై కనిపించింది

Satyam NEWS

వి యస్ యూ లో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కి ఘన నివాళులు

Satyam NEWS

ఇదేమి దారుణం? ఇంత దిగజారుడుతనమా?

Satyam NEWS

Leave a Comment