37.2 C
Hyderabad
May 2, 2024 11: 07 AM
Slider వరంగల్

కరోనాపై పోరాటానికి కొమ్మూరి విరాళం రూ. లక్ష

#Telangana Congress party

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధి పిలుపు మేరకు మాజీ శాసన సభ్యులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి లక్ష రూపాయల విరాళాన్ని అందచేశారు. ఈ మేరకు చెక్కును టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని వారు నేడు అందచేశారు.

కరోనా సమయంలో పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ తమకు తోచిన రీతిలో సహాయం చేస్తున్న విషయం తెలిసిందే. లక్ష రూపాయల విరాళం అందజేసిన మాజీ శాసన సభ్యులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి లను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అభినందించారు.

Related posts

మూడు వ్యవసాయ చుట్టాలను రద్దు చేయాల్సిందే

Satyam NEWS

అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి

Satyam NEWS

సీఎం జగన్ పేషీ అధికారి డ్రైవర్ కు కరోనా

Satyam NEWS

Leave a Comment