37.2 C
Hyderabad
April 26, 2024 22: 10 PM
Slider గుంటూరు

నరసరావుపేటలో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం

#MLASrinivasareddy

కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా నరసరావుపేటలో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం అయింది.

నరసరావుపేట శాసనసభ్యుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేట వ్యవసాయ మార్కెట్ యార్డు లో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు.

సి సి ఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) వారి ఆధ్వర్యంలో ప్రత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషదాయకంగా ఉందని ఈ సందర్భంగా శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ S.A. హనీఫ్,  సి. సి.బయ్యర్ రాఘవ, మిట్ట పల్లి  రమేష్. రైతులు పాల్గొన్నారు.

Related posts

Breaking News: నాగర్ కర్నూల్ జిల్లాలో కరోనా రికార్డు

Satyam NEWS

తెలంగాణ లో 2 కోట్ల టెస్టింగ్ కిట్ లు, 1 కోటి హోమ్ ఐసోలేషన్ కిట్ లు

Satyam NEWS

సాగు కు నాగార్జున సాగర్ కుడికాల్వ నీటి విడుదల

Satyam NEWS

Leave a Comment