కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా నరసరావుపేటలో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం అయింది.
నరసరావుపేట శాసనసభ్యుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేట వ్యవసాయ మార్కెట్ యార్డు లో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు.
సి సి ఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) వారి ఆధ్వర్యంలో ప్రత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషదాయకంగా ఉందని ఈ సందర్భంగా శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ S.A. హనీఫ్, సి. సి.బయ్యర్ రాఘవ, మిట్ట పల్లి రమేష్. రైతులు పాల్గొన్నారు.