సీసీఐ పునర్ ప్రారంభానికి జిల్లా ప్రజలు ఉద్యమించాలి
ఆదిలాబాద్ జిల్లాలోని ఏకైక ప్రభుత్వ రంగ పరిశ్రమ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) భూములను కాపాడాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్. వీరయ్య డిమాండ్ చేశారు. పార్టీ ప్రతినిధి బృందంతో...