38.2 C
Hyderabad
April 29, 2024 20: 43 PM
Slider నల్గొండ

దళిత బంధు పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి

#bhagya reddy

దళిత బంధు పథకాన్ని రాష్ట్రమంతా అమలు చేయాలని సూర్యాపేట బిజెపి పార్టీ అధ్యక్షుడు బొబ్బా భాగ్యరెడ్డి అన్నారు.

ఈ సందర్భంగా భాగ్యరెడ్డి మాట్లాడుతూ హుజురాబాద్ ఉపఎన్నికల ప్రచారానికి వెళ్ళే టిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ప్రతి ఒక్కరూ తమ నియోజకవర్గాలలో ఉన్న దళితులు అందరికీ దళిత బంధు పథకం ద్వారా 10లక్షల రూపాయలు ఇప్పించిన తరువాతే  హుజురాబాద్ లో ఉపఎన్నికల ప్రచారంలోకి వెళ్ళాలని బొబ్బ భాగ్యరెడ్డి డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

అవమానం భరించలేక ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్య యత్నం…

Satyam NEWS

సూసైడ్:నిందితుడు మారుతీరావు ఆత్మహత్య

Satyam NEWS

రాజ్యాధికారమే లక్ష్యంగా ముదిరాజ్ లు ముందుకు సాగాలి

Satyam NEWS

Leave a Comment