జిహెచ్ఎంసి కార్మికుల వేతనాన్ని3వేల రూపాయలు, జిహెచ్ఎంసి ఆస్తి పన్ను50 శాతం రాయితీ ఇచ్చిన కేసీఆర్ కు అంబర్ పేట్ నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అంబర్ పేట్ డివిజన్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు విజయ్ కుమార్ గౌడ్, లవంగ ఆంజనేయులు, సిద్ధార్థ ముదిరాజ్, యాసీన్ షరీఫ్, జాకీ బాబు అనిల్ గౌడ్, నజయ్, గౌస్, అహ్మద్, మహిళా నాయకులు పాల్గొన్నారు.