ఆస్తిపన్ను పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో ఎంఎస్ నెంబర్ 198 ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో ప్రజల తరఫున హైకోర్టులో కేసు వేస్తానని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్...
జిహెచ్ఎంసి కార్మికుల వేతనాన్ని3వేల రూపాయలు, జిహెచ్ఎంసి ఆస్తి పన్ను50 శాతం రాయితీ ఇచ్చిన కేసీఆర్ కు అంబర్ పేట్ నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంబర్ పేట్...
ప్రాపర్టి ట్యాక్స్ విధింపు పై పునపరిశీలన పిటీషన్లు, లీగల్, కోర్టు కేసులు, ఇతర ట్యాక్స్ సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు అన్ని సర్కిల్ కార్యాలయాలలో ప్రతి ఆదివారం ప్రాపర్టి ట్యాక్స్ గ్రీవెన్స్లను నిర్వహించనున్నట్టు జిహెచ్ఎంసి కమిషనర్...