29.7 C
Hyderabad
April 29, 2024 10: 13 AM
Slider ఆధ్యాత్మికం

శ్రీశైల మహాక్షేత్రం లో కన్నుల పండుగగా సహస్ర దీపాలంకరణ

#srisailam

కర్నూలు జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో సహస్ర దీపాలంకరణ వైభవంగా జరిగింది. శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి వారు  వెండి రథంపై విహరించారు. సోమవారం సాయంత్రం  శ్రీ స్వామి అమ్మవార్లకు సహస్ర దీపాలంకరణ చేసి వెండి రథోత్సవం నిర్వహించారు.  శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజల ను అర్చకులు నిర్వహించారు  ఈ పూజ కార్యక్రమంలో ఈఓ లవన్న పాల్గొన్నారు. అనంతరం ఉత్సవమూర్తులను వెండి రథంపై అధిరోహింప జేసి ఆలయ ప్రదక్షిణలు చేశారు.

Related posts

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Satyam NEWS

అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్

Satyam NEWS

డీజీపీ ఆదేశాలతో…అర్ధరాత్రి ‘ఆపరేషన్ నిఘా’

Satyam NEWS

Leave a Comment