39.2 C
Hyderabad
April 28, 2024 13: 41 PM
Slider నల్గొండ

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

#NalgondaAccident

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సాగర్ హైవే పై చింతపల్లి మండలం ధైర్యపురి తండా వద్ద వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి వాటర్ పైపు లైను ను ఢీకొట్టడంతో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి మల్లెపల్లి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కారులో మొత్తం 5గురు ఉన్నారు. నిద్రమత్తులో అతివేగం గా వెళ్లడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

Related posts

పబ్లిక్ ప్లేస్ లో మందు కొడితే పోలీసు కేసే

Satyam NEWS

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Bhavani

నివాస గృహాల మధ్య కరోనా టెస్టింగ్ సెంటర్ పెడితే ఎలా?

Satyam NEWS

Leave a Comment