30.7 C
Hyderabad
April 29, 2024 03: 49 AM
Slider ఆధ్యాత్మికం

దేవగిరిపట్నంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

#Devagiripatnam

ములుగు జిల్లా దేవగిరిపట్నం లోని శ్రీ  జగదాంబదేవి సద్గురు సంత్ శ్రీ  సేవాలాల్ మహారాజ్ దేవాలయంలో దుర్గ శరన్నవరాత్రి  ఉత్సవాలు  ప్రాంభమయాయి.

ఈ నవరాత్రి  ఉత్సవాల్లో  భాగంగా శ్రీ  దుర్గాదేవి మొదటి రోజున శైలపుత్రి గా  దర్శనమిచ్చారు.

అమ్మవారికి నైవేద్యముగా కట్టే పొంగలి పెరుగు అన్నం దానిమ్మ గింజలు శ్రీ  బాల బ్రమ్మ చారి కిషన్ మహారాజ్  శెలపుత్రి అలంకరణలో  దర్శనమిచ్చిన  దుర్గాదేవికి నైవేద్యం సమర్పించారు.   

అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు హాజరై దర్శించుకున్నారు. ఈ ఉత్సవ వైభవానికి హాజరైన భక్తులందరికీ శ్రీ బాల బ్రహ్మచారి కిషన్ మహారాజ్ తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Related posts

రెయిన్ హవాక్: హైదరాబాద్ నగరంలో వడగండ్ల వాన

Satyam NEWS

సికింద్రాబాద్‌లో నేటి నుంచి వస్త్రదుకాణాల బంద్

Satyam NEWS

ఆరోగ్య మంత్రి విడదల రజనిని నిలదీసిన మునిసిపల్ వర్కర్లు

Satyam NEWS

Leave a Comment