30.7 C
Hyderabad
April 29, 2024 06: 42 AM
Slider నల్గొండ

హుజూర్ నగర్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు ఏకగ్రీవ తీర్మానం

#gelli Archana

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ కార్యాలయంలో చైర్ పర్సన్ గెల్లి అర్చన రవి అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం గురువారం జరిగింది.

ఈ సమావేశంలో 52 అంశాలకు 1 కోటి 78 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిర్ణయించారు. ఈ అంశాలను కౌన్సిల్ సభ్యుల ముందు ప్రవేశపెట్టగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించింది తీర్మానించారు.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, మున్సిపల్ కమీషనర్ కె.నరేష్ రెడ్డి, కౌన్సిల్ సభ్యులు,సిబ్బంది పాల్గొన్నారు. సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

ఇది రాజకీయ పెగాసెస్

Satyam NEWS

ఈ సారి అమరవీరుల దినోత్సవం ప్రత్యేకంగా..!

Satyam NEWS

నవతరం పార్టీ అధ్యక్షుడిపై ఎమ్మెల్యే విడదల రజని అనుచరుల దాడి

Satyam NEWS

Leave a Comment