సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ కార్యాలయంలో చైర్ పర్సన్ గెల్లి అర్చన రవి అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం గురువారం జరిగింది.
ఈ సమావేశంలో 52 అంశాలకు 1 కోటి 78 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిర్ణయించారు. ఈ అంశాలను కౌన్సిల్ సభ్యుల ముందు ప్రవేశపెట్టగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించింది తీర్మానించారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, మున్సిపల్ కమీషనర్ కె.నరేష్ రెడ్డి, కౌన్సిల్ సభ్యులు,సిబ్బంది పాల్గొన్నారు. సత్యం న్యూస్, హుజూర్ నగర్