39.2 C
Hyderabad
April 28, 2024 12: 50 PM
Slider నల్గొండ

సమష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యపడుతుంది

#MLASaidireddy

అందరి సమిష్టి కృషితోనే అభివృద్ధి అత్యంత సాధ్యమని  నియోజకవర్గ శాసనసభ్యుడు  శానంపూడి సైదిరెడ్డి అన్నారు.

 సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ గరిడేపల్లి  మండల కేంద్రంలో గురువారం జరిగిన సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న సైదిరెడ్డి  మాట్లాడుతూ మండలంలో నిధులు మంజూరైనాయని,పలు అభివృద్ధి పనులను  త్వరగా పూర్తి  చేయాలని ఆదేశించారు.

అదికారులు, ప్రజా ప్రతినిధులు సమిష్టితో పనిచేయాలని సూచించారు.తదనంతరం మండలంలో 33 మంది సి‌ఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారులకు 10,43,500 రూపాయల చెక్కులు పంపిణీ చేశారు.  

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి , ఎం‌పి‌పి పెండెం సుజాత శ్రీనివాస్ గౌడ్, జెడ్‌పి‌టి‌సి పోరెడ్డి శైలజా రవీందర్ రెడ్డి, వైస్ ఎం‌పి‌పి గుత్తికొండ ప్రమీల , ఎం‌పి‌టి‌సి, సర్పంచ్ లు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

వనపర్తిలో రోడ్డుపై ధర్నా చేసిన అధికార పార్టీ కౌన్సిలర్

Satyam NEWS

మిఠాయిలు పంచుకున్న హాజీపూర్ గ్రామవాసులు

Satyam NEWS

మౌలికవసతుల కల్పనకు ప్రధమ ప్రాధాన్యం

Satyam NEWS

Leave a Comment