వనపర్తి జిల్లా కేంద్రంలోని 22వ వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కారం చేయనందుకు నిరసనగా టిఆర్ఎస్ కౌన్సిలర్ చీర్ల సత్యం వనపర్తి రాజీవ్ చౌరస్తాలో బైఠాయించి ధర్నా చేశారు. వార్డులో సమస్యలు పరిష్కరించాలని కోరారు. అధికార పార్టీ కి చెందిన నాయకుడు ఇలా ధర్నా చేయడం ఆసక్తి కలిగించింది.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్