39.2 C
Hyderabad
April 28, 2024 12: 04 PM
Slider మహబూబ్ నగర్

వనపర్తిలో రోడ్డుపై ధర్నా చేసిన అధికార పార్టీ కౌన్సిలర్

వనపర్తి జిల్లా కేంద్రంలోని 22వ వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కారం చేయనందుకు నిరసనగా టిఆర్ఎస్ కౌన్సిలర్ చీర్ల సత్యం వనపర్తి రాజీవ్ చౌరస్తాలో బైఠాయించి ధర్నా చేశారు. వార్డులో సమస్యలు పరిష్కరించాలని కోరారు. అధికార పార్టీ కి చెందిన నాయకుడు ఇలా ధర్నా చేయడం ఆసక్తి కలిగించింది.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

పండుగ షాపింగ్: గిఫ్ట్ లు ఇస్తామంటే నమ్మకండి

Satyam NEWS

ఇచ్చిన హామీలను పూర్తి చేస్తూ..ప్రగతి దిశగా ముందుకు..

Satyam NEWS

శతాబ్దాల సంప్రదాయ ఆహారం కుక్క మాంసంపై ఇక నిషేధం..

Sub Editor

Leave a Comment