28.7 C
Hyderabad
April 28, 2024 05: 58 AM
Slider హైదరాబాద్

వెల్ డన్: డ్రైనేజీ కార్మికులకు ఘన సన్మానం

Drainage workers

కరోనా వైరస్ కట్టడిలో ముఖ్య పాత్ర పోషిస్తున్న డ్రైనేజీ శుద్ధి కార్మికులకు నారాయణగూడలోని గాంధీకుటీర్ లో ఘన సన్మానం జరిగింది. గాంధీకుటీర్ ఉపాధ్యక్షుడు, చేతన ఫౌండేషన్ అధ్యక్షుడు కేషబోయిన శ్రీధర్ పలువురి కార్మికులకు పూల దండలు వేసి శాలువాలతో అభినందించారు.

డ్రైనేజీ శుద్ది చేయాలని కోరిన వెంటనే స్పందించిన సిబ్బంది బస్తీకి వచ్చి డ్రైనేజీలోని చెత్తా చెదారాన్ని తొలగిస్తున్నారని ఇది ఎంతో గొప్ప విషయమని ఆయన అన్నారు. కరోనా కట్టడికి కార్మికులు చేస్తున్న పనిని ప్రోత్సహిస్తూ అభినందనలు తెలిపారు.

Related posts

సీపీఎస్‌ రద్దు హామీ: 7 రోజులన్నారు..765 రోజులైంది

Satyam NEWS

లాండ్ సెల్లింగ్: ప్రభుత్వం చేసే ఘోర తప్పిదం ఇది

Satyam NEWS

గంజాయి క్షేత్రాలపై దాడులు ముగ్గురిపై కేసు

Sub Editor

Leave a Comment