26.7 C
Hyderabad
April 27, 2024 08: 53 AM
Slider ఆదిలాబాద్

గంజాయి క్షేత్రాలపై దాడులు ముగ్గురిపై కేసు

Ganjai

జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి రాజ్యలక్ష్మి ఆదేశాల మేరకు కాగజ్ న‌గర్ మండలంలోని చిన్నమాలిని గ్రామంలో గంజాయి సాగు చేస్తున్నారన్న ప‌క్కా సమాచారంతో అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గ్రామానికి చెందిన ముగ్గురిపై కేసులు నమోదు చేసి వారి పంట చేనులో ఉన్న138 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకొని ధ్వంసం చేశామ‌ని ఎక్సైజ్ సీఐ టి. మహేంద్ర సింగ్ తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సీఐ టి. మహేంద్ర సింగ్ తోపాటు సిబ్బంది రాజ్ కుమార్, రవికుమార్, కుమార్, దుర్గాప్రసాద్, రాజశేఖర్, సిరిపూర్ పోలీస్ ఏ ఎస్ ఐ, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

Related posts

వనపర్తిలో కరోనా పేషంట్ల సేవలో అధికారులు విఫలం

Satyam NEWS

మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి సతీమణి మృతి

Satyam NEWS

తణుకు మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా మృతి

Sub Editor

Leave a Comment