భద్రాచలం రామాలయంలో బుధవారం రాత్రి వైభవంగా జరిగిన ఎదుర్కోలు ఉత్సవం జరిగింది. రేపు ఉదయం రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి రామయ్య కళ్యాణం జరుగుతుంది. రామాలయంలో జరుగనున్న శ్రీరామనవమి వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించేందుకు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఇప్పటికే అక్కడకు చేరుకున్నారు. నేడు జరిగిన ఎదుర్కోలు ఉత్సవాన్ని కూడా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తిలకించారు.
previous post