ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు బారీ కుట్రకు తెరతీసి అడ్డంగా దొరికిన బీజేపీ కుట్రలకు నిరసనగా గురువారం చక్రిపురం చౌరస్తాలో కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ ఆదేశాల మేరకు చర్లపల్లి తెరాస నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ ను దగ్ధం చేశారు.
ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు నాగిళ్ల బాల్ రెడ్డి, విద్యాసాగర్, కనకరాజు గౌడ్, పండాల శివకుమార్ గౌడ్, బొడిగ ప్రభు గౌడ్, నరసింహ వంశరాజ్, , ధనుంజయ్ గౌడ్, సురేష్ రెడ్డి, బాలరాజు ఆటో,హల్వా లక్ష్మారెడ్డి, గణేష్ గౌడ్, విశ్వనాథం, రాజు వంశరాజ్, మల్లయ్య, ప్రతాప్ రెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి