39.2 C
Hyderabad
May 3, 2024 13: 50 PM
Slider రంగారెడ్డి

బీజేపీ కుట్రలకు నిరసనగా ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు బారీ కుట్రకు తెరతీసి అడ్డంగా దొరికిన బీజేపీ కుట్రలకు నిరసనగా గురువారం చక్రిపురం చౌరస్తాలో కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ ఆదేశాల మేరకు చర్లపల్లి తెరాస నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ ను దగ్ధం చేశారు.

ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు నాగిళ్ల బాల్ రెడ్డి, విద్యాసాగర్, కనకరాజు గౌడ్, పండాల శివకుమార్ గౌడ్, బొడిగ ప్రభు గౌడ్, నరసింహ వంశరాజ్, , ధనుంజయ్ గౌడ్, సురేష్ రెడ్డి, బాలరాజు ఆటో,హల్వా లక్ష్మారెడ్డి, గణేష్ గౌడ్, విశ్వనాథం, రాజు వంశరాజ్, మల్లయ్య, ప్రతాప్ రెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

అందరూ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం ఇది

Satyam NEWS

మంత్రి గౌతమ్ రెడ్డి కి ఎంపీ ఆదాల శ్రద్ధాంజలి

Satyam NEWS

అంగరంగ వైభవంగా యువసేన గణనాథుని నిమర్జన శోభాయాత్ర

Satyam NEWS

Leave a Comment