రంగారెడ్డి జిల్లా కడ్తాల మండలం లో కరోనా నేపథ్యంలో ప్రజలకు సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు మంగళవారం బియ్యం తో పాటు నిత్యవసర వస్తువులు 1000 రూపాయలు నగదును ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అందజేశారు. అదేవిధంగా గంగు మరల తండాలో బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులు, 500 రూపాయల నగదు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన కరణ్ మహమ్మారి నియంత్రణకు పలు జాగ్రత్తలు సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎం పి పి, వైస్ ఎంపీపీ మండల ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.