29.7 C
Hyderabad
April 29, 2024 07: 11 AM
Slider మహబూబ్ నగర్

ఆశా వర్కర్లకు నిత్యావసరాలు, నగదు పంపిణీ

Assha workers

రంగారెడ్డి జిల్లా కడ్తాల మండలం లో కరోనా నేపథ్యంలో ప్రజలకు సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు మంగళవారం బియ్యం తో పాటు నిత్యవసర వస్తువులు 1000 రూపాయలు నగదును ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అందజేశారు. అదేవిధంగా గంగు మరల తండాలో బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులు, 500 రూపాయల నగదు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన కరణ్ మహమ్మారి నియంత్రణకు పలు జాగ్రత్తలు సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎం పి పి, వైస్ ఎంపీపీ మండల ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఢిల్లీ లిక్కర్ స్కామ్: కీలక ఆధారాలు లభ్యం

Bhavani

డిప్యూటీ సి ఎం భట్టితో అఖిలపక్షం నేతల భేటీ

Satyam NEWS

షాద్ నగర్ వద్ద భారీ ఎత్తున పట్టుబడ్డ గంజాయి

Satyam NEWS

Leave a Comment