27.7 C
Hyderabad
April 26, 2024 05: 37 AM
Slider హైదరాబాద్

నిరుపేదలకు నిత్యావసరాలు పంచిన టీఆర్ఎస్ నేత

#Dusari Srinivasa Gowd

కరోనా వైరస్ ప్రభావం వల్ల ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకి టీఆర్ఎస్ నాయకుడు దూసరి శ్రీనివాస్ గౌడ్ నేడు నిత్యావసరాలు పంపిణీ చేశారు. హైదరాబాద్ లోని నల్లకుంట డివిజన్ లోని అంబర్ పేట్ లోని 250 కుటుంబాలకు బియ్యం, నిత్యావసర వస్తువులను టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు దూసరి శ్రీనివాస్ గౌడ్ పంపిణి చేశారు.

Related posts

కాంగ్రెస్ పార్టీ ద్వారానే నిరుద్యోలకు న్యాయం జరుగుతుంది

Satyam NEWS

విరాట్ విశ్వరూపం: పాకిస్తాన్ కు దడ… భారత్ కు అండ

Satyam NEWS

లాండ్రీ, కటింగ్ షాపులకు కేసీఆర్ వరాలు

Satyam NEWS

Leave a Comment