24.7 C
Hyderabad
March 26, 2025 10: 32 AM
Slider హైదరాబాద్

నిరుపేదలకు నిత్యావసరాలు పంచిన టీఆర్ఎస్ నేత

#Dusari Srinivasa Gowd

కరోనా వైరస్ ప్రభావం వల్ల ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకి టీఆర్ఎస్ నాయకుడు దూసరి శ్రీనివాస్ గౌడ్ నేడు నిత్యావసరాలు పంపిణీ చేశారు. హైదరాబాద్ లోని నల్లకుంట డివిజన్ లోని అంబర్ పేట్ లోని 250 కుటుంబాలకు బియ్యం, నిత్యావసర వస్తువులను టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు దూసరి శ్రీనివాస్ గౌడ్ పంపిణి చేశారు.

Related posts

రోజా గన్ మెన్ కు కరోనా పాజిటీవ్

Satyam NEWS

ఘనంగా శ్రీ గురు గోవింద్ జయంతి

Satyam NEWS

లవ్ జిహాద్ కేసులపై ప్రత్యేక చట్టం

Satyam NEWS

Leave a Comment