కరోనా వైరస్ ప్రభావం వల్ల ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకి టీఆర్ఎస్ నాయకుడు దూసరి శ్రీనివాస్ గౌడ్ నేడు నిత్యావసరాలు పంపిణీ చేశారు. హైదరాబాద్ లోని నల్లకుంట డివిజన్ లోని అంబర్ పేట్ లోని 250 కుటుంబాలకు బియ్యం, నిత్యావసర వస్తువులను టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు దూసరి శ్రీనివాస్ గౌడ్ పంపిణి చేశారు.
previous post