40.2 C
Hyderabad
April 29, 2024 16: 22 PM
Slider హైదరాబాద్

బ్రాహ్మణులకు నిత్యావసరాలు అందించిన మైనంపల్లి

#Mynampally Trust

కరోనా లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న వారికి మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలోని మైనంపల్లి ఫౌండేషన్ నిత్యావసరాలు పంపిణీ చేసింది. మల్కాజ్ గిరి పరిధిలోని బృందావన్ గార్డెన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ సీనియర్ నాయకడు వేణుగోపాలాచారి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

కార్పోరేటర్ జగదీశ్ గౌడ్ ,బద్దం బాల్ రెడ్డి తో పాటు తెలంగాణ బ్రాహ్మణ  సేవా సమితి అధ్యక్షులు సుధాకర్ శర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిత్యావసర వస్తువులను అందించిన దాతలకు బ్రాహ్మణులు ఆశీర్వాదం అందించారు. సుధాకర్ శర్మఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు ధన్యవాదాలు తెలిపారు.

Related posts

నెల్లిమ‌ర్ల ఎమ్మెల్యే కుమారుడి వివాహానికి హాజ‌రైన ముఖ్య‌మంత్రి జగన్

Satyam NEWS

ఇది 50 % కమిషన్ ప్రభుత్వం

Satyam NEWS

జమ్మూకశ్మీర్ ప్రాంతీయ అస్తిత్వానికి ఢోకా లేదు

Satyam NEWS

Leave a Comment