30.3 C
Hyderabad
March 15, 2025 09: 37 AM
Slider హైదరాబాద్

బ్రాహ్మణులకు నిత్యావసరాలు అందించిన మైనంపల్లి

#Mynampally Trust

కరోనా లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న వారికి మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలోని మైనంపల్లి ఫౌండేషన్ నిత్యావసరాలు పంపిణీ చేసింది. మల్కాజ్ గిరి పరిధిలోని బృందావన్ గార్డెన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ సీనియర్ నాయకడు వేణుగోపాలాచారి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

కార్పోరేటర్ జగదీశ్ గౌడ్ ,బద్దం బాల్ రెడ్డి తో పాటు తెలంగాణ బ్రాహ్మణ  సేవా సమితి అధ్యక్షులు సుధాకర్ శర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిత్యావసర వస్తువులను అందించిన దాతలకు బ్రాహ్మణులు ఆశీర్వాదం అందించారు. సుధాకర్ శర్మఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు ధన్యవాదాలు తెలిపారు.

Related posts

విజయనగరం జడ్పీ చైర్మన్ శ్రీను నివాసంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల

Satyam NEWS

విజయనగరంలో సామాజిక సాధికార బస్సు యాత్ర

Satyam NEWS

నాలుగేళ్ల తర్వాత ఉప్పల్‌ స్టేడియం అంతర్జాతీయ క్రికెట్‌

mamatha

Leave a Comment