30.7 C
Hyderabad
April 29, 2024 05: 25 AM
Slider కృష్ణ

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టు

#KolluRavindra

తెలుగుదేశం పార్టీ నాయకుల అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది.

తెలుగుదేశం పార్టీ నాయకులపై దాడులు చేసిన వారిని కాకుండా ఆ దాడికి నిరసన తెలిపేవారిని అరెస్టు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నట్లే పోలీసులు చేస్తున్నారు.

మాజీ మంత్రి కొల్లు రవీంద్రను తాజాగా అరెస్ట్ చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు పట్టాభి పై దాడికి నిరసనగా సీఎం ఇల్లు ముట్టడికి టీడీపీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

ఈ కార్యక్రమంలో పాల్గొంటారని భావించిన కొల్లు రవీంద్రను ముందస్తు జాగ్రతగా పోలీసులు అరెస్ట్ చేశారు. కొల్లు రవీంద్ర ని అరెస్ట్ చేసి నున్న పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Related posts

భద్రాచల రామాలయంలో ఆన్లైన్ సేవలు ప్రారంభం

Bhavani

PBDAV మోడల్ స్కూల్ నూతన విద్యార్థి మండలి వేడుక

Satyam NEWS

జీఎస్టీ పరిహారం మొత్తాన్ని కేంద్రమే చెల్లించాలి

Satyam NEWS

Leave a Comment