మాజీ మంత్రి కొల్లు రవీంద్రను వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వదిలేలా లేదు.
మరో సారి ఆయనను నేడు పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారంటూ పోలీసులు ఆయనపై అభియోగం మోపారు.
కొల్ల రవీంద్ర అరెస్టును స్థానికులు పూర్తిగా ఖండించారు. ఆయనను అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులను అడ్డుకున్నారు.
పోలీసులు అరెస్టు చేసిన తర్వాత ఆయనకు బెయిల్ మంజూరైంది.