38.2 C
Hyderabad
May 2, 2024 22: 29 PM
Slider విజయనగరం

పేరు యావ తప్ప పాలన లేని జగన్ రాజ్యం

#ashokgajapatiraju

రాష్ట్రంలో అస్సలు పరిపాలన కొనసాగుతుందా అని తెలుగు దేశం పార్టీ ప్రశ్నించింది. విజయనగరం జిల్లా లో కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజు బంగ్లాలో ఆ పార్టీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ స్పీకర్ ప్రతిభా భారతి, కళా వెంకటరావు, ఐవీపీ రాజు ఇతర నేతలంతా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కళా వెంకటరావు మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలలో జగన్ ఫోటో తప్ప..అసలు రైతు కు సంబంధించి ఏ ఒక్క ఫోటో గా ని కార్యక్రమం గాని ఉండటం లేదన్నారు. పథకాల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు.ఉత్తరాంధ్ర లో ఏ ఒక్క ప్రాజెక్టు గాని పథకం కానీ జగన్ ప్రారంభించలేదన్నారు.ఈ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నేతలంతా పాల్గొన్నారు.

Related posts

KPHB కాలనీ మూడవ ఫేజ్ లో ఉచిత కంటి చికిత్సా శిబిరం

Satyam NEWS

ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవు

Satyam NEWS

అరుదైన గ్రహ కలయిక: ఆరు రాష్ట్రాలలో రాజకీయ సంక్షోభం

Satyam NEWS

Leave a Comment