33.7 C
Hyderabad
April 28, 2024 00: 36 AM
Slider నిజామాబాద్

గ్రీన్ ఫెస్టివల్: పండుగలా ప్రారంభమైన హరితహారం

#Haritaharam Bichkunda

బిచ్కుంద మండలంలో ఆరవ విడత హరితహార కార్యక్రమం పండుగలా ప్రారంభమైంది. మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయం వద్ద ఎంపిపి అశోక్ పటేల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతో ఆయా గ్రామాలలో సర్పంచ్లు ఎంపీటీసీలు అధికారులు ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.

బిచ్కుంద పోలీస్ ఠాణాలో సిఐ సాజీద్ ఎస్సై సాయన్నలు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపిపితో పాటు ఎంపిడిఓ ఆనంద్, తహశీల్దార్ వెంకట్రావు, వ్యవసాయ అధికారి పోచయ్య, బిచ్కుంద పంచాయతీ కార్యదర్శి రజనీకాంత్ రెడ్డి, మండల పరిషత్ అధికారి మహ్బూబ్ ఆయా గ్రామాల్లో సర్పంచ్లు ఎంపీటీసీలు పంచాయతీ కార్యదర్శులు అంగన్వాడీ కార్యకర్తలు హరితహరంలో పాల్గొన్నారు.

Related posts

నోటీసులకు భయపడం ఉద్యమాన్ని ఆపం: ఏఐటియుసి

Satyam NEWS

మార్చి 17 నుంచి ప్రజాగర్జన

Murali Krishna

తెలంగాణా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది

Satyam NEWS

Leave a Comment