37.2 C
Hyderabad
May 2, 2024 14: 39 PM
Slider విశాఖపట్నం

AOB లో కాల్పులు కలకలం: ఇద్దరు మావోయిస్టుల మృతి

విశాఖ మన్యం ప్రాంతంలో సోమవారం మావోయిస్టులు, భద్రతా బలగాలు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటన లో ఇద్దరు మావోయిస్టులు హతమమైనట్లు పోలీసులు ధృవీకరించారు. సరిహద్దు భద్రతా బలగాలు, ప్రత్యేక భద్రతా బలగాలు కుబింగ్ నిర్వహిస్తుండగా, ఎదురుపడ్డ మావోయిస్టులు కాల్పులు జరిపారు. దాంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటన తర్వాత సమీప ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ ను పోలీసులు కొనసాగిస్తున్నారు.

Related posts

విలేకరికి ఆపన్న హస్తం అందించిన డిఎస్పి విజయ్ కుమార్

Satyam NEWS

గుడ్ బై: పవన్ కల్యాణ్ కు మాట నిలకడ లేదు

Satyam NEWS

డిసెంబర్ 9న బిసి ధర్నాను జయప్రదం చేయాలి

Sub Editor

Leave a Comment