28.7 C
Hyderabad
April 27, 2024 03: 08 AM
Slider కృష్ణ

జీజీహెచ్ పారిశుద్ధ్య విభాగం ఉద్యోగికి మొదటి టీకా

#YSJagan

ఆంధ్రప్రదేశ్ లో కరోనా టీకా పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది.

విజయవాడ జీజీహెచ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్‌ మోహన్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌ పాల్గొని టీకా పంపిణీని ప్రారంభించారు.

తొలి టీకా జీజీహెచ్ పారిశుద్ధ్య విభాగం మహిళా ఉద్యోగి బి.పుష్పకుమారికి ఇచ్చారు. రాష్ట్రానికి 4.96 లక్షల డోసుల టీకా వచ్చింది.

ఇందులో 20వేల డోసులు కొవాగ్జిన్‌ (భారత్‌ బయోటెక్‌), మిగిలినవి కొవిషీల్డ్‌ (సీరం) టీకా. తొలివిడతలో కొవిషీల్డ్‌నే లబ్ధిదారులకు వేయనున్నారు.

Related posts

అమిత్ షా ఫోన్ తో ఆలోచన మార్చుకున్న జగన్ ప్రభుత్వం

Satyam NEWS

సంఘ సంస్కర్త సావిత్రీబాయి పూలే సేవలు చిరస్మరణీయం

Satyam NEWS

సూరీడు, ఏపీ ఐజీ పాలరాజు మరో ముగ్గురు పోలీసులపై కేసు

Satyam NEWS

Leave a Comment