మత్స్య కార్మిక సంఘం జిల్లా స్థాయి సమావేశం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని అమరవీరుల స్మారక భవనంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వచ్చిన ప్రతినిధులతో కలిసి జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.జిల్లా కన్వీనర్ గా శ్రీలం శీను,కో- కన్వీనర్ గా మేకనబోయిన శేఖర్,మామిడి నాగ సైదులు,కమిటీ సభ్యులుగా పోసన్న బోయిన హుస్సేన్, అంజయ్య,పిట్టల నాగేశ్వరావు,ఎస్ డి హుస్సేన్,శీలం వెంకన్న,బుద్ధి బాల సైదులు,నరసరావు, తురక వీరయ్య,లక్ష్మయ్య,సముద్రం, ములకలపల్లి శీను,ఎన్నికైనట్లు ప్రకటనలో తెలిపారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్