28.7 C
Hyderabad
April 26, 2024 09: 27 AM
Slider నల్గొండ

మత్స్య కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ ఎన్నిక

#hujurnagar

మత్స్య కార్మిక సంఘం జిల్లా స్థాయి సమావేశం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని అమరవీరుల స్మారక భవనంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వచ్చిన ప్రతినిధులతో కలిసి జిల్లా  కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.జిల్లా కన్వీనర్ గా శ్రీలం శీను,కో- కన్వీనర్ గా మేకనబోయిన శేఖర్,మామిడి నాగ సైదులు,కమిటీ సభ్యులుగా పోసన్న బోయిన హుస్సేన్, అంజయ్య,పిట్టల నాగేశ్వరావు,ఎస్ డి హుస్సేన్,శీలం వెంకన్న,బుద్ధి బాల సైదులు,నరసరావు, తురక వీరయ్య,లక్ష్మయ్య,సముద్రం, ములకలపల్లి శీను,ఎన్నికైనట్లు ప్రకటనలో తెలిపారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

కరోనా ఎఫెక్ట్: సినిమా షూటింగులు రద్దు చేద్దాం

Satyam NEWS

CITU సమావేశంలో పలు సమస్యలపై చర్చ, తీర్మానం

Satyam NEWS

రాయలసీమ దక్షిణ కోస్తాపై మళ్లీ అల్పపీడన ప్రభావం

Bhavani

Leave a Comment