40.2 C
Hyderabad
April 29, 2024 15: 29 PM
Slider హైదరాబాద్

గాంధీ ఆసుపత్రి ఫుల్: ప్రతి పది నిమిషాలకు ఒక కరోనా పేషంట్

#gandhihospital

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి కరోనా రోగులతో నిండిపోయింది. ఇప్పటికే 450కి పైగా పేషెంట్స్ ఉన్నారు. నిన్న ఒక్కరోజే 150 మంది అడ్మిట్ అయ్యారు.

ప్రతి 10 నిమిషాలకు ఒక కరోనా పేషెంట్ అడ్మిట్ అవుతున్నారు. IP బ్లాక్ మొత్తం ఇప్పటికే కోవిడ్ పేషెంట్స్ తో నిండిపోయింది.

దాంతో గాంధీ ఆస్పత్రి ని రేపటి నుంచి పూర్తి స్థాయి కోవిడ్ ఆస్పత్రిగా మార్చేందుకు ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.

రేపటి నుంచి ఎమర్జెన్సీ సర్వీస్ లు కూడా ఆపేసి… కేవలం కోవిడ్ రోగులను మాత్రమే గాంధీ హాస్పిటల్ లో చేర్చుకుంటారు.

శనివారం నుంచి OP ని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎలెక్టీవ్స్ కూడా ఆపేసి కేవలం కోవిడ్  కేసులు మాత్రమే ట్రీట్మెంట్ చేయాలని నిర్ణయించారు.

Related posts

వరద నీటిలో చిక్కుకున్న ఒరిస్సా బస్సు

Bhavani

ఉగ్రఘాతుకం జేసీఓ సహా 5గురు ఆర్మీ జవాన్లు దుర్మరణం

Sub Editor

నిమ్మగడ్డ కేసులో స్టే ఇవ్వకుండా కెవియట్ దాఖలు

Satyam NEWS

Leave a Comment