38.2 C
Hyderabad
April 29, 2024 20: 34 PM
Slider తెలంగాణ ముఖ్యంశాలు

మళ్లీ గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ కేసు నమోదు

gandhi hos

హైదరాబాద్ నగరంలో స్వైన్ ఫ్లూ కలకలం మళ్లీ రేగింది. గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ కేసు నమోదు కావడంతో ఒక్కసారిగా వైద్యులు అలర్ట్ అయ్యారు. ఈ సీజన్లో ఇదే మొదటి స్వైన్ ఫ్లూ కేసు కావడం గమనార్హం. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం కొండకల్ వాసికి స్వైన్ ఫ్లూ లక్షణాలున్నట్టు వైద్యులు గుర్తించారు. దీంతో నగర వాసులంతా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

Related posts

హిందూ స్మశాన వాటికలో పీడిస్తున్న నీటి కొరత

Satyam NEWS

స్పందన ఫిర్యాదులను వారం రోజుల్లో పరిష్కరించాలి

Satyam NEWS

తైవాన్ చైనా: మరో యుద్ధం దిశగా ముందడుగు

Satyam NEWS

Leave a Comment