28.2 C
Hyderabad
June 14, 2025 09: 54 AM
Slider తెలంగాణ ముఖ్యంశాలు

మళ్లీ గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ కేసు నమోదు

gandhi hos

హైదరాబాద్ నగరంలో స్వైన్ ఫ్లూ కలకలం మళ్లీ రేగింది. గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ కేసు నమోదు కావడంతో ఒక్కసారిగా వైద్యులు అలర్ట్ అయ్యారు. ఈ సీజన్లో ఇదే మొదటి స్వైన్ ఫ్లూ కేసు కావడం గమనార్హం. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం కొండకల్ వాసికి స్వైన్ ఫ్లూ లక్షణాలున్నట్టు వైద్యులు గుర్తించారు. దీంతో నగర వాసులంతా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

Related posts

దళిత బంధు లబ్ధిదారులకు ఆదాయం రెట్టింపు అయ్యేలా చూడాలి

Satyam NEWS

పాటల పల్లకిలో ఐక్యూ

Satyam NEWS

రెండో సారీ వీగిపోయిన ట్రంప్ అభిశంసన తీర్మానం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!