ప్రగతి భవన్ లో ప్రతిష్టించిన వినాయకుడు కు భారీ బందోబస్తు ఇచ్చారు. ప్రత్యేక కాన్వాయ్ మధ్య హుసేన్ సాగర్ కు తరలించి నిమర్జనం చేశారు. పోలీస్ ఎస్కార్ట్ తో ట్యాంక్ బండ్ వచ్చిన సీఎం క్యాంప్ ఆఫీస్ గణేశుడుని క్రేన్ నంబర్ 3 వద్ద క్యాంప్ ఆఫీస్ సిబ్బంది, పూజారి టీం నిమజ్జనం చేశారు.
previous post