31.7 C
Hyderabad
May 2, 2024 07: 21 AM
Slider ఆధ్యాత్మికం

28న నిర్వహించబోతున్న పౌర్ణ‌మి గ‌రుడ సేవ ర‌ద్దు

#TirumalaBalajee

తిరుమల శ్రీవారి ఆల‌యంలో మార్చి 28వ తేదీన‌ పౌర్ణమి గరుడసేవను టిటిడి రద్దు చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి  గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే.

శ్రీ‌వారి వార్షిక తెప్పోత్స‌వాలు జ‌రుగుతున్న కార‌ణంగా పౌర్ణ‌మి గరుడసేవ ర‌ద్ద‌యింది. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు.

తుంబురు తీర్థానికి భ‌క్తుల‌కు అనుమ‌తి లేదు

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల కోవిడ్‌-19 నిబంధ‌న‌ల మేర‌కు తిరుమ‌ల‌లో మార్చి 28వ తేదీన తుంబురు తీర్థ ముక్కోటికి భ‌క్తుల‌కు అనుమ‌తి లేద‌ని టిటిడి తెలిపింది. ఈ ప‌ర్వ‌దినం నాడు ఎక్కువ మంది భ‌క్తులు విచ్చేసి ఈ తీర్థంలో స్నానాలు చేసే సంప్ర‌దాయం ఉన్నందువ‌ల్ల, భ‌క్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు టిటిడి స్ప‌ష్టం చేసింది.

Related posts

హనుమంత వాహనంపై శ్రీ గోవిందరాజస్వామి వైభవం

Satyam NEWS

కార్తీక సోమవారం శోభతో కిటకిటలాడిన కోటప్పకొండ

Satyam NEWS

దక్షిణ భారత రైతు సంఘాల సమావేశంలో తెలంగాణ పథకాలపై విస్తృత చర్చ

Satyam NEWS

Leave a Comment