38.2 C
Hyderabad
April 29, 2024 11: 40 AM
Slider ప్రపంచం

మాల్దీవులకు పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు

#gotabayarapaksa

ఇన్ని రోజులూ దేశంలోనే ఎక్కడో రహస్యంగా దాక్కొని ఉన్న శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే బుధవారం తెల్లవారుజామున దేశం నుండి పారిపోయాడు. పొరుగున ఉన్న మాల్దీవులకు వెళ్లి ఉంటాడని స్థానిక అధికారులు తెలిపారు.

73 ఏళ్ల గోటబయ రాజపక్సే, అతని భార్య, అంగరక్షకుడు నలుగురు ప్రయాణికులలో ఉన్నారని అధికారులను ఉటంకిస్తూ ఒక ప్రముఖ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపిన ప్రకారం, ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన ఆంటోనోవ్-32 విమానం మాల్దీవులకు చేరిందని తెలిసింది.

Related posts

కార్డన్ అండ్ సెర్చి: శామీర్ పేట లో కట్టడి ముట్టడి

Satyam NEWS

రైస్ మిల్లులో పనిచేసే దినసరి కూలీల వేతనాలు పెంచాలి

Satyam NEWS

విశాఖ-రాయపూర్ ఎన్.హెచ్ కు భూసేకరణపై చర్చ.!

Satyam NEWS

Leave a Comment