సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకరరావు డిమాండ్ చేశారు….!
వరద బాధితులకు అండగా సీపీఎం నిలిచింది.. ఇప్పటికే సీపీఎం రాష్ట్ర కార్యదర్శి.. రాష్ట్ర నాయకులు వరద ప్రాంతాల్లో పర్యటించి తగిన సహ యక చర్యలు చేపట్టారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విరాళాలు సేకరించి పంపీంచ మని పిలుపు నిచ్చారు
అందులో భాగంగా ఏపీలోని విజయనగరం జిల్లాలోసీపీఎం పార్టీ నాయకులు.. కార్యకర్త లు రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా కేంద్రరమైన విజయనగరంలోని 29 వ డివిజన్ తొ పాటు… కొట జెంక్ష్ న్ వద్ద ఆ పార్టీ నగర శాఖ అద్యక్షుడు… ..రెడ్డి శంకరరావు నాయకత్వంలో విరాళాలు సేకరించారు..
ఇ తర ప్రాంతాలలో సీపీఎం శాఖలు ప్రజల వద్దకు వెళ్ళి సహాయ నిధి వసూళ్లు చేస్తున్నారు.. వీటిని జిల్లా కమిటీ ద్వారా రాష్ట్ర నాయకులు కు పంపించి వరధ బాధితులకు అంద జేస్తామన్నారు. అలాగే నీరు.. తిండి.. విద్యుత్ లేక వరద ముంపు ప్రాంతాల ప్రజ లు పడుతున్న బాధలు వర్నాతీతం. ప్రభుత్వఅక్కడ ప్రజలను ఆన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు దుర్గ… టైలర్ రమణ.. తది తరులు పాల్గొన్నారు.