33.7 C
Hyderabad
April 28, 2024 23: 16 PM

Tag : Flood Victims

Slider ఖమ్మం

వరదల వల్ల నష్టపోయిన వారికి సహాయం

Bhavani
మున్నేరు ఉప్పొంగడంతో నగరంలో పలు డివిజన్లలో వరదలతో ఎన్నో కుటుంబాలు ఇంటి సామగ్రి అంతా పోగొట్టుకొని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇట్టి వారిని ఆదుకోవడానికి ఎంతోమంది సహృదయులు ముందుకు వస్తున్నారు. జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్...
Slider ఖమ్మం

ముంపు బాధితుల కోసం కోటి ఇచ్చిన బండి

Bhavani
మున్నేరు ముంపు బాధితుల సహాయార్థం కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని రాజ్యసభ సభ్యులు డా. బండి పార్థసారథి రెడ్డి అందించినట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. ఖమ్మం నగరం, నగరం చుట్టుపక్కల ముంపుకు...
Slider ఖమ్మం

ముంపు బాధితులను ఆదుకోండి

Bhavani
మున్నేరు ముంపు బాధితులను ఆదుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు డిమాండ్ చేశారు. యుద్ధ ప్రాతిపదికన ఇంటింటికి నిత్యావసర వస్తువులను అందించాలని, వరద ముంపుకు గురైన వారికి...
Slider ఖమ్మం

ముంపు బాధితులను అండగా ఉంటాం

Bhavani
మున్నేరు ముంపు బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ నగరంలోని బొక్కలగడ్డ ప్రాంతంలో పర్యటించి, ఇంటింటికి నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్, బాధితులకు...
Slider ఖమ్మం

బాధితులకు అన్ని వేళల అండగా ఉంటాం

Bhavani
ఖమ్మం మున్నేరు వరద ముంపు బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.నగరంలోని మున్నేరు ముంపు ప్రాంతాలైన వేంకటేశ్వర నగర్, పద్మావతి నగర్, బొక్కల గడ్డ, మోతీ...
Slider ముఖ్యంశాలు

ఉత్తరాంధ్ర లో భారీ వర్షాలు: ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు

Satyam NEWS
ఉత్తరాంధ్ర లో మరీ ముఖ్యంగా విజయనగరం జిల్లాలో గడచిన రెండు రోజుల నుంచీ వర్షాలు పడుతున్నాయి. మరీ ముఖ్యంగా 26వ తేదీన ఉదయం నుంచీ రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం పడుతునే ఉంది....
Slider ముఖ్యంశాలు

వరద ముంపు ప్రాంతాలను ప్రభుత్వం ఆదుకోవాలి..!

Satyam NEWS
సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకరరావు డిమాండ్ చేశారు….! వరద బాధితులకు అండగా సీపీఎం నిలిచింది..  ఇప్పటికే సీపీఎం రాష్ట్ర కార్యదర్శి.. రాష్ట్ర నాయకులు వరద ప్రాంతాల్లో పర్యటించి తగిన సహ...
Slider హైదరాబాద్

వరద సాయంలో పక్షపాతం పై వెల్లువెత్తిన ప్రజా ఆగ్రహం

Satyam NEWS
ప్రభుత్వం ప్రకటించిన పది వేల రూపాయల ఆర్థిక సహాయం కేవలం తెరాస కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారని ఆరోపిస్తూ స్థానికులు ఆందోళనకు దిగడంతో హైదరాబాద్ లోని కూకట్ పల్లి డివిజన్ పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి....