తన పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటి గ్రీన్ ఛాలెంజ్ లో భాగం పంచుకున్నారు సీనియర్ నాయకుడు, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు డాక్టర్ కె కేశవరావు.
ఈ సందర్భంగా ఆయనకు వృక్షవేదం పుస్తకాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ బహూకరించారు.
ఈ కార్యక్రమంలో ఆయనతో బాటు ఆయన కుమార్తె, కార్పొరేటర్ విజయలక్ష్మి గద్వాల్, TUFIDC కార్పొరేషన్ చైర్మన్ విప్లవ్ కుమార్ TRS పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.