26.7 C
Hyderabad
May 3, 2024 09: 04 AM
Slider ముఖ్యంశాలు

పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటిన కేకే

#GreenIndiaChallenge

తన పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటి గ్రీన్ ఛాలెంజ్ లో భాగం పంచుకున్నారు సీనియర్ నాయకుడు, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు డాక్టర్ కె కేశవరావు.

ఈ సందర్భంగా ఆయనకు వృక్షవేదం పుస్తకాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ బహూకరించారు.

ఈ కార్యక్రమంలో ఆయనతో బాటు ఆయన కుమార్తె, కార్పొరేటర్ విజయలక్ష్మి గద్వాల్, TUFIDC కార్పొరేషన్ చైర్మన్ విప్లవ్ కుమార్ TRS పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

ఖమ్మంలో ప్రాపర్టీ షో లాంఛనంగా ప్రారంభించిన మంత్రి పువ్వాడ

Satyam NEWS

సెకండ్ ఏ ఎన్ ఎం లను తక్షణమే రెగ్యులర్ చేయాలి

Satyam NEWS

నేరరహిత సమాజంగా మార్చడానికి సీసీ కెమేరాలు దోహదం

Satyam NEWS

Leave a Comment