28.7 C
Hyderabad
April 28, 2024 09: 37 AM
Slider ఖమ్మం

ఖమ్మంలో ‘జేఎన్‌టీయూ’ కు తెలంగాణ సర్కారు గ్రీన్‌సిగ్నల్‌

#khammam

ఖమ్మం జిల్లా ఖమ్మం సిటీలో జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇందుకు సంబంధించిన ఫైలుపై సీఎం కేసీఆర్‌ సంతకం చేశారు. ఈ విషయాన్ని జేఎన్‌టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి తెలియజేశారు. ఖమ్మం నగరానికి ఆరు కిలోమీటర్ల దూరంలో కళాశాల ఏర్పాటుకు ఇప్పటికే ప్రభుత్వ స్థలాన్ని సేకరించామన్నారు. 2023-24లో కళాశాల ప్రారంభం కానుండగా, ఈ నెల 17వ తేదీ నుండి ప్రారంభమయ్యే ప్రత్యేక కౌన్సెలింగ్‌ ద్వారా అడ్మిషన్లు కల్పించనున్నామని ఆయన చెప్పారు.

Related posts

ఫ్లవర్‌‌ బొకేలపై ప్లాస్టిక్‌‌ కవర్ల నిషేధం

Satyam NEWS

జమ్మిగడ్డ స్మశానవాటిక స్థలం కేటాయించాలని కోరుతూ నేడు చలో కలెక్టరేట్

Satyam NEWS

కాపు భవన్ నిర్మాణానికి అవసరమైన స్థలం ఇవ్వాలి

Satyam NEWS

Leave a Comment