40.2 C
Hyderabad
April 26, 2024 13: 40 PM
Slider ప్రత్యేకం

సాధారణ ప్రయాణీకునిగా గుమ్మడి

#gummadi

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని ఇల్లందు అస్సెంబ్లీ నియోజకవర్గానికి 5 సార్లు ఎం‌ఎల్‌ఏ గా గెలిచిన గుమ్మడి  నర్సయ్య ఖమ్మం బస్ స్టాండ్ లో  ఆర్టీసి  బస్సు కోసం వేచి వుండడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. 5 సార్లు  ఎమ్మెల్ల్యే గెలిచినా సాధారణ జీవితం నిజమైన ప్రజా ప్రతినిథి అని కొనియాదారు. ఖమ్మం నుండి కేవలం 40 కిలోమీటర్ ల దూరంలో వుండే ఇల్లందు వెళ్ళేందుకు ఆయన బస్ కోసం వేచి వున్నారు. ఆయనను చూసి ఇప్పటి ప్రజా ప్రతినిధులలో కొందరైనా మారితే బాగుండునని అక్కడి ప్రజలు అనుకోవటం గమనార్హం.

Related posts

పెద్దపులి సంచారంతో 3 గ్రామాల్లో అలజడి

Bhavani

కరోనా కట్టడికి పటిష్ట చర్యలు: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

Satyam NEWS

శ్రీ గోదాదేవి,శ్రీ మహాలక్ష్మీదేవి సమేత శ్రీ ప్రసన్న రంగనాథ స్వామి కల్యాణోత్సవం

Satyam NEWS

Leave a Comment