భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని ఇల్లందు అస్సెంబ్లీ నియోజకవర్గానికి 5 సార్లు ఎంఎల్ఏ గా గెలిచిన గుమ్మడి నర్సయ్య ఖమ్మం బస్ స్టాండ్ లో ఆర్టీసి బస్సు కోసం వేచి వుండడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. 5 సార్లు ఎమ్మెల్ల్యే గెలిచినా సాధారణ జీవితం నిజమైన ప్రజా ప్రతినిథి అని కొనియాదారు. ఖమ్మం నుండి కేవలం 40 కిలోమీటర్ ల దూరంలో వుండే ఇల్లందు వెళ్ళేందుకు ఆయన బస్ కోసం వేచి వున్నారు. ఆయనను చూసి ఇప్పటి ప్రజా ప్రతినిధులలో కొందరైనా మారితే బాగుండునని అక్కడి ప్రజలు అనుకోవటం గమనార్హం.
previous post
next post