36.2 C
Hyderabad
April 27, 2024 22: 55 PM
Slider ఆంధ్రప్రదేశ్

మద్యం అమ్మాలని ప్రధాని మోడీ చెప్పలేదు

#GVLNarasimharao

ఆంధ్రప్రదేశ్ లో మద్యం అమ్మాలని ప్రధాని నరేంద్రమోడీ చెప్పడం వల్లే అమ్ముతున్నారని రాష్ట్ర మంత్రి పేర్ని నాని చెప్పడాన్ని ఖండిస్తున్నామని బిజెపి జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ మద్యం అమ్ముకోవాలని ఎక్కడా చెప్పలేదని ఆయన అన్నారు.

ప్రధాని ఇచ్చిన ఆదేశాలు అయితే తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ఎందుకు అమ్మడం లేదని ఆయన ప్రశ్నించారు. మద్యం అమ్మకాలపై వ్యతిరేకత రాగానే కేంద్రం పైకి నెపం నెట్టడం మంచి పని కాదని జీవీఎల్ నరసింహారావు అన్నారు. రాష్ట్రాలు మద్యం అమ్ముకుంటే ఆదాయం రాష్ట్రానికే వస్తుందని, దానితో కేంద్రానికి సంబంధం లేదని ఆయన అన్నారు.

Related posts

దళిత బంధు ఉపయోగించుకుని వ్యాపారవేత్తలుగా ఎదగాలి

Satyam NEWS

75ఏళ్లలో ఎవరూ చేయలేని పని  8ఏళ్లలో చేసిన కేసీఆర్

Satyam NEWS

తదుపరి వ్యూహంపై టీడీపీ ఎంపీల భేటీ

Satyam NEWS

Leave a Comment