28.7 C
Hyderabad
April 28, 2024 05: 01 AM
Slider తెలంగాణ

ఈనెల 17కు హాజీపూర్ హత్యల కేసు విచారణ వాయిదా

hajipur

హాజీపూర్ హత్యల కేసు విచారణను కోర్టు ఈనెల 17వతేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈనెల 17న ప్రాసిక్యూషన్, డిఫెన్స్ వాదనలు కొనసాగనున్నాయి. ఇవాళ ఒక బాలిక కేసులో డిఫెన్స్ వాదనలు పూర్తయ్యాయి. గతేడాది ఏప్రిల్ 25న అదృశ్యమైన బాలిక కేసులో డిఫెన్స్ వాదనలు పూర్తయ్యాయి. మరో ఇద్దరు బాలికల కేసుల్లో వాదనలు వినేందుకు ఈనెల 17కు వాయిదా వేసింది. డిఫెన్స్ వాదనల ఆధారంగా ప్రాసిక్యూషన్ వాదనలు కొనసాగనున్నాయి. బాలికల హత్యాచారం విషయంలో స్పష్టమైన ఆధారాలు లేవని డిఫెన్స్ న్యాయవాది తెలిపారు.

Related posts

ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తోన్న టీఆర్ఎస్‌

Sub Editor

జె టాక్స్ అంటూ వై ఎస్ జగన్ ను విమర్శించవద్దు

Satyam NEWS

బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Satyam NEWS

Leave a Comment