39.2 C
Hyderabad
April 28, 2024 12: 03 PM
Slider ప్రత్యేకం

ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు

#ajay

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చీకట్లను పారద్రోలి వెలుగులను నింపే పండుగగా ప్రజలు దీపావళి పండుగ జరుపుకుంటారని మంత్రి అన్నారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో దీపావళి పండుగ మరిన్ని ప్రగతి కాంతులు నింపాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  ఆకాంక్షించారు. దీపాల పండుగ చెడుపై ధర్మానికి విజయమన్నారు. దీపావళి మన చుట్టూ ఉన్న ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకురావాలని, కొత్త ఆలోచనలను ప్రోత్సహిస్తుందన్నారు.

Related posts

అర్హులైన లబ్ధిదారులకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలి

Satyam NEWS

బిఆర్ఎస్ ఐక్యత రాగం

Bhavani

వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అధ్యక్షుడికి సన్మానం

Satyam NEWS

Leave a Comment