42.2 C
Hyderabad
April 26, 2024 18: 27 PM
Slider ముఖ్యంశాలు

ప్రగతి భవన్ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన హిమాన్షు

#PragatiBhavan

ప్రగతి భవన్ లో జరుగుతున్న గణేష్ నవరాత్రులలో భాగంగా నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ మనుమడు హిమాన్షు పూజలు నిర్వహించారు.

మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కుమారుడు అయిన హిమాన్షు జరిపిన ప్రత్యేక పూజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు హాజరయ్యారు.

కేటీఆర్ సతీమణి శైలిమ, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, పల్లా రాజేశ్వరరెడ్డి తదితరులు కూడా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

10 శాతం ఓట్లు పోయినా…. బిజెపికి ఢోకా లేదు….

Satyam NEWS

రాజకీయాల నుంచి తప్పుకుంటున్న సోనియాగాంధీ

Satyam NEWS

నిమ్మగడ్డ మరో ఆదేశాన్ని తుంగలో తొక్కిన జగన్ ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment