27.7 C
Hyderabad
April 26, 2024 05: 44 AM
Slider ఆధ్యాత్మికం

మద్నూర్ దక్షిణ ముఖ ఆంజజేయుడికి రికార్డు స్థాయి ఆదాయం

#madnoor

మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం కేంద్రంలోని ప్రసిద్ధి గాంచిన  దక్షిణ ముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం రోజున అధికారుల సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. ఆలయానికి రికార్డు స్థాయిలో మూడు లక్షల పద్నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై రెండు రూపాయలు హుండీ లెక్కింపులో వచ్చింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా స్టేట్ కమిషనర్ ఎన్ సుప్రియ, ఉమ్మడి జిల్లా ఇన్స్పెక్టర్ బి కమల ఎఇఓ పి శ్రీధర్ రికార్డ్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ రేణుక అలయ కమిటీ చైర్మన్ నర్సింలు గౌడ్ ఎంపీటీసీ విజయ్ అలయ కమిటీ సిబ్బంది గ్రామ పేదలు గ్రామస్తులు  తదితరులు పాల్గొన్నారు.

Related posts

పరమహంస ఆశ్రమంలో దారుణ హత్య: సాధువు మృతి

Satyam NEWS

రానా ద‌గ్గుబాటి లాంచ్ చేసిన ‘థ్యాంక్ యు బ్ర‌ద‌ర్’ టైటిల్ పోస్ట‌ర్‌

Satyam NEWS

పీజీ అడ్మిషన్లకు వి యస్ యూ ప్రత్యేకంగా ఎంట్రన్స్ నిర్వహించదు

Satyam NEWS

Leave a Comment