Slider అనంతపురం

జేసీ బ్రదర్స్‌కు ఊహించని షాక్‌ అంటే ఇదే

jcbrothers_3805

అనంతపురం జిల్లాలో టీడీపీ కీలకనేతలుగా ఉన్న జేసీ బ్రదర్స్‌కు ఊహించని షాక్‌ తగిలింది. జేసీ బ్రదర్స్‌కు ముఖ్య అనుచరుడిగా ఉన్న షబ్బీర్ అలీ అలియాస్ గోరా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం నాడు గోరాతో పాటు పలువురు అనుచరులు తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. జేసీ అనుచరులతో పాటు పలువురు లారీ యజమానులు కూడా వైసీపీలో చేరారు. పార్టీలోకి వచ్చిన వారికి వైసీపీ కండువా కప్పిన ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానించారు. కాగా మొత్తం 500 మంది పెద్దారెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

Related posts

జెఫ్ ఎవరు? అన్న ఎలాన్ మస్క్.. వీడియో వైరల్ ..

Sub Editor

ఈనాడు ఫొటోగ్రాఫర్ రాజమౌళి మృతికి సంతాపం

Satyam NEWS

హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత: వైసీపీ నేత కొడుకు అరెస్టు

Satyam NEWS

Leave a Comment