నవరత్నాలు లోని పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణాల పనులు ముమ్మరం చేయాలని అధికారులను ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. దర్శి మండలం చలివేంద్ర జగనన్న కాలనీ లేఅవుట్ ను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పరిశీలించారు. జగనన్న కాలనీ లేవుట్ లో సదుపాయలను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు
previous post