40.2 C
Hyderabad
April 26, 2024 12: 57 PM
Slider తెలంగాణ

ఎకరాకు ఒక్క బస్తా యూరియా చాలు

pjtsau

వర్షాలు అధికంగా కురుస్తున్న ప్రాంతాల్లో రైతులు పంటలపై మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడుతున్నట్లు ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశీలనలో తేలింది. ‘అధికంగా ఎరువుల వాడకం వల్ల పంటలపై తెగుళ్ల ఉద్ధృతి పెరుగుతోంది. పైరు మధ్యకాలంలో రెండో దఫాగా యూరియాను ఎకరానికి 15 నుంచి 25 కిలోలు వేస్తే సరిపోతుంది. మొత్తమ్మీద ఎకరానికి ఒక బస్తాకు మించి చల్లరాదు’ అని వర్సిటీ సూచించింది. f

Related posts

చోరీ అయిన సింహాచలం శ్రీ అప్పన్న ఇత్తడి కానుకల స్వాధీనం

Satyam NEWS

టీడీపీ అనాలోచిత విధానాల వల్లే ఇబ్బంది పడ్డ ఇమామ్ లు

Satyam NEWS

భయం గుప్పిటిలో చిక్కుకున్న విశాఖ మన్యం

Satyam NEWS

Leave a Comment