27.2 C
Hyderabad
December 8, 2023 17: 55 PM
Slider తెలంగాణ

ఎకరాకు ఒక్క బస్తా యూరియా చాలు

pjtsau

వర్షాలు అధికంగా కురుస్తున్న ప్రాంతాల్లో రైతులు పంటలపై మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడుతున్నట్లు ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశీలనలో తేలింది. ‘అధికంగా ఎరువుల వాడకం వల్ల పంటలపై తెగుళ్ల ఉద్ధృతి పెరుగుతోంది. పైరు మధ్యకాలంలో రెండో దఫాగా యూరియాను ఎకరానికి 15 నుంచి 25 కిలోలు వేస్తే సరిపోతుంది. మొత్తమ్మీద ఎకరానికి ఒక బస్తాకు మించి చల్లరాదు’ అని వర్సిటీ సూచించింది. f

Related posts

గ‌రుడ వాహ‌నంపై శ్రీ మ‌ల‌య‌ప్ప సాక్షాత్కారం

Satyam NEWS

మేఘన బేకరీని ప్రారంభించిన ములుగు ఎమ్మెల్యే

Satyam NEWS

దిక్కు లేని ఉక్కు: త్యాగాలకు వెలకట్టి అమ్ముతుంటే….

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!