32.7 C
Hyderabad
April 27, 2024 00: 15 AM
Slider నల్గొండ

పువ్వాడ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరికలు

#ajay

రాష్ట్ర  మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమక్షంలో మునుగోడు నియోజకవర్గానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరారు. మునుగోడు మండలం కొరటికల్ గ్రామం 12వ వార్డుకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు గులాబీ కండువాలు కప్పుకున్నారు. వారందరినీ మంత్రి పువ్వాడ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

Related posts

విజిబుల్ పోలీసింగుతో తగ్గిన రోడ్డు ప్రమాదాలు

Satyam NEWS

డి.రాజాను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

Satyam NEWS

Analysis: మూడో ముప్పులో అలసత్వం

Satyam NEWS

Leave a Comment