40.2 C
Hyderabad
April 28, 2024 15: 13 PM
Slider కడప

జూనియర్ యన్టీఆర్ యువసేన వితరణ….

#ntrfans

కడప జిల్లా రాజంపేట లోని పులపుత్తూరు లో చెయ్యేరు వరద బాధితులను కాపాడిన చెన్న కేశవులు కుటుంబ సభ్యులకు రాజంపేట జూనియర్ యన్టీఆర్ యువసేన ఆధ్వర్యంలో 30 వేల నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ యన్టీఆర్ యువసేన అధ్యక్షుడు శ్రీహారి నాయుడు,యన్టీఆర్ కేశవ,మధు,తేజ్ రెడ్డి,ప్రవీణ్ రెడ్డి,హిమ చందు, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సంఘ అధ్యక్షుడు శ్రీవారి నాయుడు మాట్లాడుతూ తన వారితో పాటు సాటి వారిని కాపాడి వరద ప్రవాహం లో కొట్టుకుపోయిన కుటుంబానికి తన స్నేహితులు అండ దండలతో సహాయం చేశామని,ఇంకా వరదల్లో సర్వం కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారని వారిని ఆదుకునేందుకు అనేకమంది ముందుకు వస్తున్నారని,ఇంకా రావాలని ఆయన పిలుపునిచ్చారు.

Related posts

ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలి

Bhavani

బాధితుల కుటుంబాలకు ఐడీ నెంబర్లు కేటాయించండి

Satyam NEWS

క్రీడలు జీవితాంతం ఆరోగ్యాన్ని ఇస్తాయి

Bhavani

Leave a Comment