నెల్లూరు జిల్లా గూడూరు మండలంలోని గూడూరు నుంచి వెంకటగిరి వెళ్లే దారిలో కామాక్షి నగర్ , తిప్పవరపాడు వద్ద రోడ్డు దారుణంగా మారింది. కామాక్షి నగర్ వద్ద గుంతలు మిట్టలుగా ఉండటంతో కనీసం 8 మంది పైగా పడిపోవడంతో తప్పిన ప్రమాదాలు అని స్థానికులు తెలిపారు. గూడూరు నుంచి చుట్టూ పక్కలా పల్లెలు గ్రామాలు ఎలా పోవాలన్న ఆ రోడ్డు నుంచే పోవాలి. వెంకటగిరి, రాపురు, సైదాపురం, కందలి, గొల్లపల్లి చుట్టూ పక్కల ఎలా పోవలన్న గూడూరు నుంచే పోవాలి కామాక్షి నగర్,తిప్పవరపాడు దారుణంగా మారడంతో వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంకనైన అధికారులు వెంటనే స్పందించాలి వాహనదారులు కోరుతున్నారు. ఇలానే ఉంటే తరచు ప్రమాదాలు జరుగుతునే ఉంటాయి అని కామాక్షి నగర్ తిప్పవరపాడు గ్రామ ప్రజలు తెలిపారు.
previous post