29.7 C
Hyderabad
April 29, 2024 08: 41 AM
Slider గుంటూరు

థర్డ్ ఐ: కంటివెలుగు మూడో దశ ప్రారంభం

Kanti Velugu

వైఎస్ఆర్ కంటి వెలుగు మూడో దశ కార్యక్రమాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యుడు మద్దాలి గిరి నేడు ప్రారంభించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 43వ వార్డ్ అమరావతి రోడ్ లోని అలా హాస్పిటల్ పక్కన ఉన్న 140 సచివాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరి తోబాటు గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, DMHO యాస్మిన్, 43వ డివిజన్ అధ్యక్షులు, ముఖ్యనాయకులు ఈ కార్యక్రమంలో  పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ ఆర్ కంటి వెలుగు 3వ దశ కార్యక్రమంలో వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Related posts

నేరాలకు శిక్షలు పడే విధంగా దర్యాప్తు సాగాలి

Satyam NEWS

బిజెపి జాతీయ నాయకురాలు డికె అరుణ అరెస్టు

Satyam NEWS

దాచుకున్న డబ్బులు కరోనా సహాయానికి

Satyam NEWS

Leave a Comment